
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో పెరిగిన వరద ఉదృతి నేపథ్యంలో పాపికొండల విహార యాత్ర బోట్ల సేవలను టూరిజం శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.
- వాతావరణం అనుకూలించిన తర్వాత బోట్ల సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పర్యటకులు గమనించాలని కోరారు
ఎగువ నుంచి భారీ వరద రావడంతో బోట్ల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ఇవాళ వెల్లడించారు.